మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

67చూసినవారు
మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
బోనాల పండుగ నేపథ్యంలో షాద్‌నగర్ పట్టణంలోని రైతు కాలనీ, రాఘవేంద్ర కాలనీ శ్రీనగర్ కాలనీ విద్యుత్ కాలనీలలో శుక్రవారం జరిగిన బోనాలకు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు కాలనీలో గల కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా భక్తులు తొట్టెలను అమ్మవారికి సమర్పించగా అమ్మవారి దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్