ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

64చూసినవారు
ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
ఉత్తర భారతదేశంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో వేడి గాలుల(హీట్ వేవ్స్)కు ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్