ఐపీఎల్‌ లో ప్లేయర్ల రిటెన్షన్.. కీలక అప్డేట్

77చూసినవారు
ఐపీఎల్‌ లో ప్లేయర్ల రిటెన్షన్.. కీలక అప్డేట్
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ శనివారం రాబోయే సీజన్‌లో భాగంగా ఫ్రాంచైజీలకు రిటెన్షన్ నిబంధనలను ప్రకటించింది. ఐపీఎల్‌ 2025 సీజన్ నుంచి ఒక్కో జట్టు గరిష్టంగా 5 మంది ప్లేయర్‌లను రిటైన్ చేసుకోవచ్చు. అలాగే అదనంగా మరొక ప్లేయర్‌ని రైట్ టు మ్యాచ్ (RTM) కార్డ్ ద్వారా జట్టులో ఉంచుకోవచ్చు. మొత్తంగా ఒక ఐపీఎల్ టీమ్ 6 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకోవచ్చు. రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం ఆయా జట్లు గరిష్టంగా రూ.75 కోట్లు వెచ్చించవచ్చు.

సంబంధిత పోస్ట్