రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా వేసిన కేటుగాళ్లు

64చూసినవారు
రిటైర్డ్ హైకోర్టు జడ్జికే టోకరా వేసిన కేటుగాళ్లు
కొందరు కేటుగాళ్లు రిటైర్డ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తికే టోకరా వేశారు. పొలిటికల్ బాండ్ల ద్వారా విరాళం ఇవ్వడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి రెండున్నర కోట్ల వరకు వసూలు చేశారు. బాండ్ల పేరుతో విరాళాలు చట్ట విరుద్దం అంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు నరేంద్ర, కసిరెడ్డి శరత్ రెడ్డి సదరు పార్టీకి డబ్బులు చెల్లించకుండా తమ సొంతానికి వాడుకున్నారని ఆయన గుర్తించారు. వారిపై ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్