టీడీపీ ఎగ్గొట్టిన బకాయిలను మనమే చెల్లించాం: సీఎం జగన్

59చూసినవారు
టీడీపీ ఎగ్గొట్టిన బకాయిలను మనమే చెల్లించాం: సీఎం జగన్
టీడీపీపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను మనమే చెల్లించామని సీఎం జగన్ అన్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇస్తామని చెప్పామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామన్నారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతుల తరఫున పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్