శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్?

66చూసినవారు
శ్రీలంకతో వన్డే సిరీస్‌కు రోహిత్ కెప్టెన్?
ఈనెల 27 నుంచి భారత జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూర్‌కి సంబంధించి ఇవాళ టీమిండియా స్వ్కాడ్ ఎంపిక ఉండే అవకాశం ఉంది. అయితే వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్ ఆడే అవకాశాలు మెండుగానే ఉన్నాయని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే సీనియర్లూ అందుబాటులో ఉండాలని కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే రోహిత్ మినహా మిగతా సీనియర్లకు రెస్ట్ ఇవ్వనున్నారట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే వేచి చూడాల్సిందే..!

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్