అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే

574చూసినవారు
అక్కడికి వెళ్లాలంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే
ఇండియాకు సంబంధించిన అండమాన్ దీవుల్లో ఒకటైన 'నార్త్ సెంటినెల్ ఐస్ లాండ్' అనేది ప్రజలు వెళ్లడానికి నిషేదం విధించిన ప్రదేశం. ఈ దీవికి సంబంధించిన గిరిజన తెగవారు నాగరికతకు దూరంగా ఉంటూ, బయటి ప్రపంచ వ్యక్తులతో కలవటానికి గాని, సంబంధం పెంచుకోవడానికి గాని ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా ఈ దీవిలోకి ప్రవేశించడానికి చూస్తే వారిపై ఈ తెగ దాడి చేసి, చంపడం కూడా జరుగుతుంది. ఈ దీవిలో 50 నుండి 200 వరకు ఈ గిరిజన జనాభా ఉంటారట.

సంబంధిత పోస్ట్