ఏపీలో ఆ ఉద్యోగులకు వేతనాల పెంపు

319621చూసినవారు
ఏపీలో ఆ ఉద్యోగులకు వేతనాల పెంపు
ఎన్నికల వేళ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ఏపీ రాష్ట్రంలో సమగ్ర శిక్షలో పనిచేస్తూ 2019లో గౌరవ వేతనాలు పెరగని వాళ్లందరికీ జనవరి 1, 2024 నుంచి ఏకంగా 23 శాతం వేతనాలు పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ నుంచి తాజా పరిస్థితులపై అందిన సమాచారం మేరకు ఈ వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

సంబంధిత పోస్ట్