అభిమానులతో స్టెప్పులేసిన రోహిత్.. వీడియో వైరల్

75చూసినవారు
వరల్డ్ కప్‌తో టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమిండియాకు స్వదేశంలో అభిమానులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ అభిమానులతో కలిసి స్టెప్పులు వేసి అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియో బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేయగా, వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్