T20 వరల్డ్‌కప్‌లో భారత కెప్టెన్‌గా రోహిత్: జైషా

1100చూసినవారు
T20 వరల్డ్‌కప్‌లో భారత కెప్టెన్‌గా రోహిత్: జైషా
బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌కోట్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. జూన్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత క్రికెట్ జట్టు బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. రోహిత్ కెప్టెన్సీలో భారత్ టీ20 వరల్డ్ కప్ సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్‌ను మారుస్తారనే ఊహాగానాలకు జైషా తెరదించారు.

సంబంధిత పోస్ట్