మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం: కేంద్ర మంత్రి

58చూసినవారు
మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం: కేంద్ర మంత్రి
ఎయిర్ పోర్ట్ టెర్మినల్ పైకప్పు కూలిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.20 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి కె.రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. గాయపడినవారికి ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇస్తామని వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు. ఇక ఈ ఘటనతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.

సంబంధిత పోస్ట్