ఏపీ సీఎంను కలిసిన తెలంగాణ గవర్నర్

55చూసినవారు
ఏపీ సీఎంను కలిసిన తెలంగాణ గవర్నర్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును తెలంగాణ గవర్నర్‌ రాధాకృష్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అంతకుముందు గవర్నర్‌కు మంత్రి నారా లోకేశ్‌ స్వాగతం పలికారు. మంగళగిరిలో చేనేత కార్మికుడు నేసిన శాలువాతో గవర్నర్ ను సత్కరించారు.

సంబంధిత పోస్ట్