ఈ సీజన్లోనే వరికి రూ.500 బోనస్ ఇవ్వాలి: కేటీఆర్

59చూసినవారు
ఈ సీజన్లోనే వరికి రూ.500 బోనస్ ఇవ్వాలి: కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. '24 గంటల విద్యుత్తు ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే.. రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని విమర్శించారు. రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. అలాగే, వరికి రూ.500 బోనస్ ఈ సీజన్లోనే ఇవ్వాలి' అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్