మహాలక్ష్మి స్కీంలో రూ.కోట్ల టికెట్స్ స్కాం: కౌశిక్ రెడ్డి

66చూసినవారు
మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్టీపీసీ ఫ్లెయాష్ లో రూ.100 కోట్లు, మహాలక్ష్మి స్కీములో కోట్ల రూపాయల టికెట్స్ స్కామ్స్ చేశారని.. అందుకే బుధవారం ప్రమాణానికి రాలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల డబ్బులు అక్రమంగా దోచుకుతింటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్