భారత్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, ఏ35 5జీ ఫోన్లు

69చూసినవారు
భారత్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, ఏ35 5జీ ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్‌సంగ్ భారత్ మార్కెట్లో తన సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 5జీ ఫోన్లను సోమవారం విడుదల చేసింది. ఈ 2 ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తోపాటు 6.6 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాలతో వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ UI 6.1 వర్షన్‌పై ఈ ఫోన్లు పని చేస్తాయి. ఫోర్ జనరేషన్స్ ఆండ్రాయిడ్ అప్ డేట్స్, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్