లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు

67చూసినవారు
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 113 పాయింట్ల లాభంతో 73,615 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 22,360 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.72 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్‌-30 సూచీలో TCS, HCL టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, మారుతీ, సన్‌ఫార్మా, L&T, టాటా మోటార్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్