పాదయాత్ర నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ మహారాజు

569చూసినవారు
పాదయాత్ర నిర్వహిస్తున్న జ్ఞానేశ్వర్ మహారాజు
మునిపల్లి మండల జీవన్ముక్త సంస్థాన పీఠాధిపతి జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులు అంతారం నుంచి పండరిపూర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రజలు భక్తి భావంతో నడవాలని, లోక కళ్యాణం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్నామని సంస్థాన పీఠాధిపతి జ్ఞానేశ్వర్ తెలిపారు. ఇంతకుముందు అంతారం జీవన్ముక్త సంస్థానంలో పాండురంగ విఠలేశ్వర, రుకుమాబాయి దేవత అమూర్తులకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్