పల్లకి సేవతో ఝరాసంగానికి బయలుదేరిన శివస్వాములు

1966చూసినవారు
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నల్లంపల్లి నుండి శివస్వాములు శనివారం తెల్లవారుజామున పల్లకి సేవతో ఝరాసంగానికి బయలుదేరారు. డారిపోడుగున భజనలు, నృత్యలు చేసుకుంటూ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, యువకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్