కౌలాస్ నాలా పరివాహక ముంపు పంట పొలాలకు నష్టపరిహారం ప్రకటించాలి

1547చూసినవారు
కంగ్టి మండలం బాబుల్ గావ్ గ్రామం కౌలాస్ ప్రాజెక్టు వలన ముంపుకు గురైన ప్రాంతాలలో పంట పొలాలకు అప్పటి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చింది. దశాబ్దాలు గడిచిన ఇంకా నష్టపరిహారం అందలేదని రైతులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం దయతలిచి నష్టపరిహారం ప్రకటించవలసిందిగా బాబుల్ గావ్ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్