ప్రముఖులను అభినందించడం జీవితంలో మర్చిపోని ఘట్టం: పుష్పబాయి

84చూసినవారు
ప్రముఖులను అభినందించడం జీవితంలో మర్చిపోని ఘట్టం: పుష్పబాయి
నారాయణఖేడ్ జిల్లా పరిషత్ లో మనూర్ జడ్పిటిసి పుష్ప మోహన్ రావుకు గురువారం ఘన సన్మానం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మనూర్ జడ్పిటిసి పుష్పబాయి మోహన్ రావుకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎంపీలు సురేష్ శెట్కార్, రఘునందన్ రావు, తదితరులు మనోజ్ జెడ్పిటిసి పుష్ప మోహన్ రావుని ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్