సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామ ప్రత్యేకాధికారి విజయ్ భాస్కర్ను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వై. మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి, మనోహర్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలను ప్రత్యేకాధికారికి వివరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.