రేపు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ: ఆర్డీవో

76చూసినవారు
రేపు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ: ఆర్డీవో
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో రేపు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక చక్రవర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నాగలిగిద్ద మండల కేంద్రంలోని రైతు వేదికలో, మనూర్ ఎంపీడీవో కార్యాలయంలో 10: 30 కు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మధ్యాహ్నం గం. 12: 30లకు చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్