నారాయణఖేడ్ మండలంలోని నర్సాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సిసి రోడ్డు బోర్ ప్రారంభించిచారు. వారితో పాటు గ్రామ నాయకులు పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, మారుతీ మాజీ సర్పంచ్ సాయిలు, జైపాల్, శేఖర్, పండరి పెద్దలు, మహిళలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.