సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
శంకరంపేట్ (A) మండలం టేంకటి గ్రామానికి చెందిన దుర్గయ్య ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా మంజూరైన 49, 500 రూపాయల చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గురువారం అందజేశారు. వారితో పాటు మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, ఎంపీటీసీ అంజయ్య సాగర్, సీనియర్ నాయకులు కోణం అంజయ్య, రాములు, దుర్గయ్య, కిష్టయ్య, M. అంజయ్య, శంకర్, దుర్గయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్