దాబాలో పోలీసుల తనిఖీలు
సిర్గాపూర్ మండల కేంద్రంలోని సెవెన్ హిల్స్ దాబాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. శనివారం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత కూడ సెవెన్ హిల్స్ దాబాలో కొందరు మద్యం సేవిస్తూ ఉండడంతో ఎస్సై మహిపాల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేసి మద్యం సేవిస్తున్న వారిని వెళ్లగొట్టారు.