రేపు కంగ్టిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా

80చూసినవారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆదేశానుసారంగా ఆదివారం ఉ. 11 గంటలకు కంగ్టి మండల కేంద్రంలో ధర్నా, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సంజీవ్ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల బిఆర్ఎస్ మాజీ సర్పంచ్లు, ప్రతి గ్రామ బిఆర్ఎస్ నాయకులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్