రాజా సింగ్ ను కలిసిన బిజెపి నాయకుడు

77చూసినవారు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిన్నారం మండల నాయకుడు పల్నాటి శ్రీనివాస్ రాజాసింగ్ ని కలిసి మండలంలో చేపడుతున్న ప్రచార వివరాలను ఆయనకు వివరించారు. ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్