అనుమానస్పద స్థితిలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి

571చూసినవారు
అనుమానస్పద స్థితిలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐ కాళి ప్రసాద్(58) అనుమానాస్పదంగా శుక్రవారం మృతి చెందాడు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసాద్ గత మూడు నెలల క్రితం ఎల్లారెడ్డిపేటకు బదిలీపై వచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అద్దెకు ఉంటున్న ఇంట్లో మిగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఘటన స్థలానికి వస్తున్నట్లు సమాచారం. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్