సైబర్ వలతో కోటి రూపాయలు టోకరా

58చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రౌండియోగేటెడ్ కమ్యూనిటీలో నివసించే బెజవాడకు చెందిన నాగార్జున (36) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అనవసరమైన లింకులు ఓపెన్ చేసి సుమారు కోటి రూపాయలు మోసపోయాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా బుధవారం సిఐ ప్రవీణ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్