ప్రాథమికోన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమాలు

69చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో శిక్ష సప్తహ కార్యక్రమాలను గురువారం రోజులపాటు నిర్వహిస్తున్నారు. గురువారం ఊట్ల గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విజ్ఞానంతో పాటు వినోదాన్ని పెంపొందించుకునే కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్