వీధుల్లో సీతారాముల ఊరేగింపు మహోత్సవం

1529చూసినవారు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు దారి పొడవున స్వామివారికి మంగళహారతులు పట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు మహిళలు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్