ఏప్రిల్ లో అంబేద్కర్, పూలే జన జాతర బైక్ యాత్ర

76చూసినవారు
ఏప్రిల్ లో జరిగే అంబేద్కర్, పూలే జన జాతర బైక్ యాత్రలను జయప్రదం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాణిక్యం కోరారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాల బిజెపి ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు శివకుమార్, సహాయ కార్యదర్శులు ప్రవీణ్, దాస్, దత్తు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్