శ్రీ వైకుంఠపురంలో వేడుకలు

79చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. జై జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు. అంతకుముందు ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమాన్ని వేదమంత్రాలతో జరిపించారు. భక్తులు స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్