కోల్కూరు ఉన్నత పాఠశాలలో అల్పాహారం ప్రారంభం.

1911చూసినవారు
కోల్కూరు ఉన్నత పాఠశాలలో అల్పాహారం ప్రారంభం.
సదాశివపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలుకూరు పాఠశాలలో అల్పాహారం గురువారం నుండి ప్రారంభించినట్లు మండల విద్యాధికారి డి. అంజయ్య తెలిపారు. పాఠశాలలో బాలురు 47 మంది, బాలికలు 43 మంది మొత్తం 90 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఉదయం అల్పాహారం చేయకుండానే పాఠశాలకు వస్తున్నారని, గమనించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అల్పాహారం ప్రారంభించాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్