ప్రియుడితో కలిసి భర్తను చంపింది

529715చూసినవారు
ప్రియుడితో కలిసి భర్తను చంపింది
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో ఓ మహిళ చంపించింది. చెన్నై అయనవరానికి చెందిన ప్రేమ్‌కుమార్ (37), ప్రియ (32) భార్యాభర్తలు. ప్రియకు హరికృష్ణన్ అనే వ్యక్తితో ఎఫైర్ ఏర్పడింది. తమ మధ్య సంతోషానికి అడ్డుగా ఉన్న ప్రేమ్‌కుమార్‌ను చంపాలని వారు ప్లాన్ వేశారు. నూతన సంవత్సరం రోజున ప్రేమ్‌కుమార్ బైక్‌పై వెళ్తుండగా అతడిని హరికృష్ణన్ కారుతో ఢీకొట్టి చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్