ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు

54చూసినవారు
సంగారెడ్డి లోని అంబేద్కర్ మైదానంలో వాలీబాల్ అండర్- 14, 17 పోటీలనులను శనివారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులు ఉత్సాహంగా వాలీబాల్ పోటీలలో పాల్గొన్నారు. వాలీబాల్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తామని మండల విద్యాధికారి వెంకట నరసింహులు తెలిపారు. కార్యక్రమంలో పీడీలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్