ఘనంగా భవాని మాత ఊరేగింపు

78చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని భవాని భువనేశ్వరి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపు దేవాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా మళ్లీ దేవాలయం వరకు జరిగింది. మహిళలు కోలాటం ఆడుతూ ముందుకు సాగారు. అనంతరం భవానీ భువనేశ్వరి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్