మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి

61చూసినవారు
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో మొహర్రం వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రామ్ నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వరకు పీర్లను ఊరేగించారు. టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మొహర్రం వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్