కోనాపుర్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి

593చూసినవారు
కోనాపుర్ పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి
సదాశివపేట మండలంలోని కోనాపుర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి అంజయ్య, ఉపాద్యాయులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్