సంగారెడ్డి: ట్రాఫిక్ టాస్స్ ఫోర్స్ మోటార్ బైక్ ప్రారంభించిన మంత్రి

83చూసినవారు
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ మోటార్ బైక్ లను ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బుధవారం అందజేశారు. ఇందులో టిజిఐసిసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, జిల్లా ఎస్పీ రూపేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్