అయ్యప్ప మహిళా భక్తుల సేవలు అభినందనీయం: సిఐ

69చూసినవారు
అయ్యప్ప స్వామి మహిళా భక్తుల సేవలు అభినందనీయమని పట్టణ సిఐ భాస్కర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు అయ్యప్ప ఆపద్బాంధవ మహిళా విభాగం ఆధ్వర్యంలో లో అంబలి కేంద్రాన్ని బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతి పాటిల్, సంస్థ అధ్యక్షురాలు వనజ, సభ్యులు రాధ, కవిత, అర్చన, స్వాతి, భాగ్యలక్ష్మి, మనీలా, నిర్మల, కీర్తన పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్