రైతులను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి

79చూసినవారు
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సీడీడీ మాజీ చైర్మన్ కాటాల బుచ్చిరెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆంక్షలు లేకుండా రైతు భరోసాను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు కార్యదర్శి నర్సింలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్