90 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

3300చూసినవారు
జహీరాబాద్ పట్టణంలో డీసీఎం వాహనంలో తరలిస్తున్న 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ కు చెందిన సయ్యద్ తాజుద్దీన్, డ్రైవర్ మౌలానాలకు అదుపులోకి తీసుకొని జహీరాబాద్ పోలీసులను అప్పగించారు. ఎస్పీ రూపేష్ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్