75వ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం

548చూసినవారు
75వ గణతంత్ర దినోత్సవం రోజున రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కవేలి గ్రామంలోని తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో లేకుండా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ సేన మాట్లాడుతూ అంబేద్కర్ ఫోటో లేకుండా కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశాలు ఉన్నప్పటికీ ఇలా చేయడం రాజ్యాంగ నిర్మాతకు అవమానం అన్నారు.

సంబంధిత పోస్ట్