మొదటి GST ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్‌ మిశ్రా

81చూసినవారు
మొదటి GST ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్‌ మిశ్రా
మొదటి GST అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అధ్యక్షుడిగా జస్టిస్‌ (రిటైర్డ్‌) సంజయ్ కుమార్‌ మిశ్రా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. సెంట్రల్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ యాక్ట్‌ కింద ఈ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. GST అమల్లోకి వచ్చిన 7 ఏళ్ళ తరువాత ఈ ట్రిబ్యునల్‌ అందుబాటులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్