మొదటి GST అప్పిలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కుమార్ మిశ్రా సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మిశ్రాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రమాణ స్వీకారం చేయించారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్ కింద ఈ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేశారు. GST అమల్లోకి వచ్చిన 7 ఏళ్ళ తరువాత ఈ ట్రిబ్యునల్ అందుబాటులోకి వచ్చింది.