సరళ్ పెన్షన్ స్కీమ్.. 40 ఏళ్ల నుంచే రూ.12,500ల పెన్షన్

78చూసినవారు
సరళ్ పెన్షన్ స్కీమ్.. 40 ఏళ్ల నుంచే రూ.12,500ల పెన్షన్
'సరళ్ పెన్షన్ యోజన' పథకాన్ని LIC అమలు చేస్తోంది. దీని ద్వారా 40 ఏళ్ల నుంచే ప్రతి వ్యక్తీ పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. 40 నుంచి 80 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. ఒకేసారి ఈ పథకంలో రూ.30 లక్షల పెట్టుబడి పెట్టాలి. ఇలా చేస్తే 40 ఏళ్లు దాటిన తర్వాత ఇందులో చేరిన వారు నెలకు రూ.12,500ల పెన్షన్ ప్రతి నెలా పొందుతారు. పాలసీదారు చనిపోతే ఆ పెట్టుబడి మొత్తం నామినీకి అందుతుంది.

సంబంధిత పోస్ట్