తిహార్ జైలులో లొంగిపోయిన సత్యేందర్ జైన్

82చూసినవారు
తిహార్ జైలులో లొంగిపోయిన సత్యేందర్ జైన్
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ నేత సత్యేందర్ జైన్ తిహార్ జైలులో లొంగిపోయారు. ఆరోగ్య సంబంధిత కారణాలతో ఆయన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వెంటనే ఆయనను లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇంటి నుంచి జైలుకు బయలుదేరారు.

సంబంధిత పోస్ట్