ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌‌కు రిమాండ్

76చూసినవారు
ఇరిగేషన్ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌‌కు రిమాండ్
TG: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్‌ కుమార్‌ను ఏసీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు. నిఖేశ్‌ కూమార్‌తో పాటు ఆయన బంధువుల పేరుతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆస్తుల విలువ రూ.17,73,53,500గా తేలింది. బహిరంగ మార్కెట్‌లో సదరు అక్రమాస్తుల విలువ దాదాపు రూ.100కోట్లు ఉంటుందని అంచనా.

సంబంధిత పోస్ట్