యూపీలోని హమీర్పూర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. వర్షరాణి (25) అనే మహిళ సీహెచ్ఓగా పని చేస్తోంది. ఆమెకు పెళ్లైంది. అయినా తన ప్రియుడితో సన్నిహితంగా ఉండేది. ప్రియుడి కోసం తన భర్తను కూడా ఆమె విడిచిపెట్టింది. ప్రియుడితో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. చివరికి ప్రియుడు కూడా మోసం చేశాడు. దీంతో శుక్రవారం విషం తాగింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.