యూట్యూబ్ యూజర్లకు షాక్.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపు

67చూసినవారు
యూట్యూబ్ యూజర్లకు షాక్.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపు
యూజర్లకు యూట్యూబ్ షాక్ ఇచ్చింది. భారత్‌లో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతూ యూట్యూబ్ తాజాగా నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్‌లో ప్రకటనలు లేకుండా వీడియోలు చూడాలనుకునే వారు సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉంటుంది. ఇండివిడ్యువల్ మంత్లీ ప్యాక్ ధర రూ.129 నుంచి రూ.149కు, స్టూడెంట్ మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ధర రూ.79 నుంచి రూ.89కి, ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్ మంత్లీ ఛార్జీ రూ.189 నుంచి రూ.299కి పెరిగాయి.

సంబంధిత పోస్ట్